Skip to playerSkip to main contentSkip to footer
  • 8/24/2020
Andhra Pradesh: Ys Jagan's daughter Harsha Reddy bags seat in Insead Business School
#YsJagan
#HarshaReddy
#Amaravati
#Bengaluru
#Paris
#InseadUniversity
#Andhrapradesh
#YsBharati

వైఎస్ జగన్ చిన్నకుమార్తె వర్షా రెడ్డి కూడా విదేశాల్లో చదువుకుంటోన్న విషయం తెలిసిందే. అమెరికాలోని ఇండియానాలో గల ప్రతిష్ఠాత్మక నోట్రెడామ్ యూనివర్శిటీలో వర్షా రెడ్డికి సీటు లభించింది. వైఎస్ జగన్ దంపతులు స్వయంగా అమెరికా వెళ్లి కుమార్తెను నోట్రెడామ్ యూనివర్శిటీలో చేర్పించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత కూడా ఆయన వ్యక్తిగత హోదాలోనే అమెరికాకు వెళ్లొచ్చారు. ఈ సారి కూడా ఆయన బెంగళూరుకు వెళ్లడాన్ని వ్యక్తిగత పర్యటనగానే భావిస్తున్నారు. బెంగళూరులోని యలహంక నివాసానికి వెళ్లనుండటం నాలుగేళ్ల తరువాత ఇదే తొలిసారి అవుతుంది.

Category

🗞
News

Recommended