• 14 hours ago
Durga Malleswara Swamy Rathotsavam : విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల రథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఆది దంపతులకు బుధవారం రాత్రి లింగోద్భవ కాలంలో కల్యాణం నిర్వహించారు. ఈరోజు నగరోత్సవంలో భాగంగా రథోత్సవాన్ని జరిపించారు. విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్​ బాబు కొబ్బరికాయ కొట్టి దీనిని ప్రారంభించారు. వేద మంత్రాలు, మేళతాళాలు, కళా ప్రదర్శనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. భక్త జనసందోహంతో ఊరేగింపు కోలాహలంగా సాగింది.

Category

🗞
News

Recommended