• 2 days ago
Five Youngsters Missed in Godavari River : పండగ పూట తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటు చేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 11 మంది యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో వారిలో ఐదుగురు యువకులు నీటిలో మునిగి. ఈ క్రమంలో ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఆ ఐదుగురూ గల్లంతయి మృతి చెందారు. కాగా ఆరుగురు యువకులు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.

Category

🗞
News
Transcript
00:00the
00:07the
00:14the
00:21the
00:28the
00:35the
00:42the
00:49the
00:56the
01:01the
01:06the
01:11the
01:16the
01:21the
01:26the
01:31the
01:36the
01:41the
01:46the
01:51the
01:56the
02:01the
02:06the
02:11the
02:16the
02:21the
02:26the
02:31the

Recommended