APTDC Started Special Bus TO Maha Kumbh Mela From Ongole : ధ్యాత్మిక, పర్యాటక యాత్రలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు. మహాకుంభమేళాకు ఏపీటీడీసీ (APTDC) ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు యాత్రను ఒంగోలులో జెండా ఊపి ప్రారంభించారు. 45మంది పర్యాటకులతో కూడిన ఈ బస్సు నెల్లూరు నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం మీదుగా ప్రయాగ్ రాజ్, వారణాసి, గయా క్షేత్రాలకు వెళ్తుందని చెప్పారు ఇది ఈ నెల 19 న తిరిగి వస్తుందని తెలిపారు.
Category
🗞
NewsTranscript
00:00♪
00:05♪
00:10♪
00:15♪
00:20♪
00:25♪
00:30♪
00:35♪
00:40♪
00:45♪
00:50♪
00:55♪
01:00♪
01:05♪
01:10♪
01:15♪
01:20♪