• last week
APTDC Started Special Bus TO Maha Kumbh Mela From Ongole : ధ్యాత్మిక, పర్యాటక యాత్రలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ నూకసాని బాలాజీ తెలిపారు. మహాకుంభమేళాకు ఏపీటీడీసీ (APTDC) ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు యాత్రను ఒంగోలులో జెండా ఊపి ప్రారంభించారు. 45మంది పర్యాటకులతో కూడిన ఈ బస్సు నెల్లూరు నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం మీదుగా ప్రయాగ్ రాజ్, వారణాసి, గయా క్షేత్రాలకు వెళ్తుందని చెప్పారు ఇది ఈ నెల 19 న తిరిగి వస్తుందని తెలిపారు.

Category

🗞
News
Transcript
00:00
00:05
00:10
00:15
00:20
00:25
00:30
00:35
00:40
00:45
00:50
00:55
01:00
01:05
01:10
01:15
01:20

Recommended