Skip to playerSkip to main contentSkip to footer
  • 9/3/2024
Food Distribution Through Helicopters: విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ జోరుగా సాగుతోంది. సింగ్ నగర్, అంబాపురం, వాంబే కాలని, రాజరాజేశ్వరిపేట, మిల్క్ ప్రాజెక్టు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ఆహార పంపిణీ చేస్తున్నారు. వాయు సేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, మందులు, ఇతర అత్యవసర వస్తువులను వరద ప్రాంతాల్లో జార విడుస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మరో 200ల మంది ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి.

Category

🗞
News
Transcript
01:00You

Recommended